Pakistan: అయెధ్య లో బాబ్రీ మసీదు..రెచ్చిపోయి ప్రగల్భాలు పలికిన పాక్ సెనెటర్
యుద్ధం ఆపించండి అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ అందరి కాళ్ళూ పట్టుకుంటున్నారు. కానీ ఆయన కింద మంత్రులు, ఇతర నేతలు మాత్రం నోటికి వచ్చింది మాట్లాడుతూ గొడవలకు దిగుతున్నారు. తాజాగా అయెధ్యలో బాబ్రీ మసీదు కడతాం అంటూ పాక్ సెనెటర్ ప్రగల్భాలు పలికారు.