IND-PAK WAR: థూ మీ బతుకు.. మా నేలను ముట్టుకోవద్దు.. పాకిస్తాన్కు నేపాల్ సీరియస్ వార్నింగ్!
ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్కు సపోర్ట్గా ఉంటామని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. భారత్పై దాడి చేయడానికి తమ భూమిని ముట్టుకోవద్దని నేపాల్ పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తన్నట్లు తెలిపింది.