24గంటలు అదే పని తల్లి వద్దు అనగానే..! | Vizag Son & Mother Case Update | Online Game | RTV
కరీంగనగర్ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ జూదం కోసం స్నేహితుల వద్ద రూ.12 లక్షలు అప్పు చేసి వాటిని పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువవ్వడంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్లైన్ గేమ్ల పిచ్చితో తాను పనిచేస్తున్న బ్యాంక్ లోనే మోసాలకు పాల్పడ్డాడు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మాజీ అధికారి బెదాన్షు శేఖర్ మిశ్రా. కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్లను (FD) బ్రేక్ చేయడం ద్వారా ₹ 52 కోట్ల కంటే ఎక్కువ సొమ్మును స్వాహా చేయడంతో ఈడీ కేసులు నమోదు చేసింది.