Online Gaming Bill: లోక్సభలో ఆన్లైన్ బెట్టింగ్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి.. రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు
ఆన్లైన్ బెట్టింగ్ను కేంద్ర ప్రభుత్వం నేరంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025ను బుధవారం ప్రవేశపెట్టారు.
/rtv/media/media_files/2025/10/10/ed-raids-on-congress-mla-2025-10-10-10-14-47.jpg)
/rtv/media/media_files/2025/08/20/ashwini-vaishnaw-2025-08-20-14-02-47.jpg)