Paris Olympics: ఒలింపిక్స్ చిహ్నం వెనుక రంగుల కథేంటో తెలుసా..
ఒలింపిక్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఐదు రంగుల రింగులు. 1896లో ఒలింపిక్స్ మొదలైన దగ్గర నుంచి ఉపయోగిస్తున్న ఈ చిహ్నం వెనుక అర్ధం ఏంటి? దీనిలో ఐదు రంగు ఎందుకు ఉయోగిస్తారో తెలుసా...
ఒలింపిక్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఐదు రంగుల రింగులు. 1896లో ఒలింపిక్స్ మొదలైన దగ్గర నుంచి ఉపయోగిస్తున్న ఈ చిహ్నం వెనుక అర్ధం ఏంటి? దీనిలో ఐదు రంగు ఎందుకు ఉయోగిస్తారో తెలుసా...
పారిస్ ఒలింపిక్స్ సందడి మొదలైపోయింది. పతకాలే లక్ష్యంగా 117 మంది భారత క్రీడాకారులు ప్యారిస్లో ప్రాక్టీస్ షురూ చేశారు. ఈసారి ఎలా అయినా గత ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మెడల్స్ సాధించాలని క్రీడాకారులు పట్టుదలగా ఉన్నారు. జూలై 25న ఆర్చరీ పోటీలతో భారత అథ్లెట్ల పోరాటం మొదలవనుంది.
పారిస్ ఒలింపిక్స్కు కౌంట్డౌన్ మొదలైంది. ఇవి జూలై 26 నుంచి ప్రారంభమవుతాయి. పదివేల మందికి పైగా అథ్లెట్లు పతకాలు సాధించేందుకు రంగంలోకి దిగుతారు. అన్నిటి కంటే ఒలింపిక్ పతకాలు క్రీడాకారులకు చాలా విలువైనవి. పారిస్ ఒలింపిక్స్ పతకాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దండి జ్యోతిక శ్రీ ఒలింపిక్ క్రీడలకు ఎంపికైంది. 13వ ఏట నుంచి పరుగు పందెంలో రాణిస్తున్న జ్యోతిక పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరనాథ్.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒలింపిక్స్లో పతకం గెలిస్తే BMW కారు ఇస్తానని హామీ ఇచ్చారు. గతంలో పీవీ సింధు, మిథాలి రాజ్, సైనా నెహ్వాల్ తోపాటు పలువురికి కార్లు అందజేశారు.
ఒలింపిక్స్ (Olympics) లో క్రికెట్..ఈ మాట వినడానికే ఎంతో బాగుంది కదా.ఎప్పటి నుంచో ఎంతో మంది కోరుకుంటున్న విషయం ఇది. ఇన్నాళ్లుకు ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలనే ప్రతిపాదనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ పచ్చ జెండా ఊపింది.