Geeta Mehta: ప్రముఖ రచయిత్రి, సీఎం సోదరి గీతా మెహతా మృతి, ప్రధాని సంతాపం..!!
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా కన్నుమూశారు. ఆమె ప్రముఖ రచయిత్రి. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా కన్నుమూశారు. ఆమె ప్రముఖ రచయిత్రి. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ఒడిశా(Odisha)లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ ((Leptospirosis)) వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్గఢ్ (BaraGhad) జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.