AP Crime News: కర్నూలు శివారులో హిజ్రాల మృతదేహాలు.. ఎక్కడివి?
కర్నూలు శివారులో మూడు హిజ్రాల మృతదేహాలు బయటపడడం స్థానికంగా సంచలనంగా మారింది. వీరు ఎలా చనిపోయారు? ఎవరైనా చంపేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
కర్నూలు శివారులో మూడు హిజ్రాల మృతదేహాలు బయటపడడం స్థానికంగా సంచలనంగా మారింది. వీరు ఎలా చనిపోయారు? ఎవరైనా చంపేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
కల్యాణలక్ష్మి స్కీమ్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం రూ.725 కోట్లను విడుదల చేసింది. అయితే.. ఈ పథకం అమలుకు ఏ తేదీని ప్రమాణికంగా తీసుకుంటారు? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఏపీలో మూడు జిల్లాలకు ఎన్నికల కమిషన్ ఎస్పీలను నియమించింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గర్గ్, తిరుపతి - హర్షవర్ధన్, అనంతపురం - గౌతమి శాలిని నియమించింది ఈసీ. ఎన్నికల సమయంలో హింస చెలరేగడంతో ఈ జిల్లాల ఎస్పీలపై ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే.
దేశ బ్యాంకింగ్ రంగానికి విశేష సేవలు అందించిన ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత నారాయణన్ వాఘుల్ ఈ రోజు చైన్నైలో తుది శ్వాస విడిచారు.
ఓయువకుడిని ప్రేమించినట్లు నమ్మించి.. పెళ్లి బంగారం కోసమంటూ రూ.16 లక్షలు తీసుకుని జంప్ అయిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ప్రియురాలు మోసం చేయడంతో బాధిత యువకుడు నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులుదీరుతున్నారు. క్యూ లైన్లో 5 కిలోమీటర్లు మేర భక్తులు వేచిఉన్నారు. భక్తులకు టీడీపీ అల్పాహారం, నీళ్లు, పాలు అందిస్తోంది. రద్దీ దృష్ట్యా భక్తులు తిరుపతి దర్శనం వాయిదా వేసుకోవాలని టీడీపీ సూచిస్తోంది.
గంజాయి వినియోగం వల్ల జంక్ ఫుడ్ కోరికలు, గణనీయంగా బరువు పెరగడం, ఆందోళన, భయభ్రాంతులు కలగడం లాంటివి ఎక్కువ అవుతున్నాయని ఓ స్టడిలో తెలింది. నొప్పి నుంచి ఉపశమనం గంజాయిని తీసుకునేవారికి ఈ విషయం ఓ హెచ్చరికగా మారింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో భారీగా వర్షలు పడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏపీలో ఎన్నికలు ముగియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ రోజు షిరిడీలోని సాయిబాబా మందిరాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ ఆలయాన్ని సైతం వారు సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు.