ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు ఏపీలో మూడు జిల్లాలకు ఎన్నికల కమిషన్ ఎస్పీలను నియమించింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గర్గ్, తిరుపతి - హర్షవర్ధన్, అనంతపురం - గౌతమి శాలిని నియమించింది ఈసీ. ఎన్నికల సమయంలో హింస చెలరేగడంతో ఈ జిల్లాల ఎస్పీలపై ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. By Nikhil 18 May 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update Follow Us షేర్ చేయండి #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు AdvertismentAdvertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి