Telangana: హార్ట్ బ్రేకింగ్.. తెలంగాణలో ప్రాణం తీసిన మటన్ ముక్క..!
నిజామాబాద్ జిల్లా సుద్దులం తండాలో ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని తారాసింగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం జరిగిన విందులో ఈ విషాద ఘటన జరిగింది.
/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)
/rtv/media/media_files/2025/05/13/FmBJbqhMqivWs5MeyvYZ.jpg)
/rtv/media/media_library/vi/Z67xJb7rWPE/hq2.jpg)