Big Breaking: నీట్ పరీక్షలో అక్రమాలను సహించేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పరీక్షలపై అక్రమాలను సహించేది లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎన్టీయే పనితీరుపై ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తామని అన్నారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.