Chandra Babu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు!
ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.
వరుసగా మూడోసారి ఎన్డీఏపై విశ్వాసం ఉంచినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం అన్నారు. 'మీ అభిమానానికి నేను జనతా జనార్దన్కి నమస్కరిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్డీయే 295 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమికి 231 సీట్లలో మెజీర్టీతో దూసుకుపోతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మంతనాలు జరుపుతోంది.
కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మరోసారి కీ రోల్ ప్లే చేయనున్నారు. ఆయన ఎన్డీయేలో రెండో అతిపెద్ద భాగస్వామిగా నిలవనున్నారు.
ఎగ్జిట్ పోల్స్లో అన్ని సర్వేలు కూడా ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఒకవేళ ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయే ఇప్పుడు చూద్దాం.
ఎగ్జిట్ పోల్స్లో దాదాపు అన్ని సంస్థలు కూడా ఎన్డీయే కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని వెల్లడించాయి. ఒకవేళ ఎన్డీయే కూటమి గెలిస్తే మూడోసారి ప్రధానిగా కాబోయే మోదీ.. నెహ్రు, ఇందిరాగాంధీ రికార్డులను బ్రేక్ చేస్తారా అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ఎన్డీఏకు 400 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టీవీ - CNX, న్యూస్ 24 - టుడేస్ చాణక్యతోపాటు మరో రెండు సర్వేలు చెబుతున్నాయి. 1984లో కాంగ్రెస్కు సొంతంగా 404 సీట్లు రాగా.. ఈసారి మోడీ హయాంలోని ఎన్డీఏ ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉందంటున్నాయి.
కేంద్రంలో అధికారం ఏ కూటమి వస్తుంది అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. రాష్టాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈ సర్వే సంస్థల ఫలితాలు ఎలా ఉన్నా.. జాతీయస్థాయిలో మాత్రం.. బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోందని చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు
కేంద్రంలో అధికారం దక్కాలంటే ఏ పార్టీ అయినా యూపీలో చక్రం తిప్పాలి. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ దాదాపు స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. కానీ, ఇక్కడ 31 సీట్లు మాత్రం ఎన్డీయే-ఇండియా కూటమి మధ్యలో నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. ఎందుకలా? తెలియాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే