Suspicious deaths : శ్రీకాకుళం జిల్లాలో దారుణం..నిన్న కూతురు..ఈ రోజు అమ్మ..అమ్మమ్మ
విజయనగరం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఒక బావిలో శవాలై తేలారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. వీరిని డెంకాడకు చెందిన వరలక్ష్మి (కూతురు), సరస్వతి (తల్లి) గా గుర్తించారు.
/rtv/media/media_files/2025/01/02/er1Qc73SCti0li0mQIxu.jpg)
/rtv/media/media_files/2024/12/19/zNPcScId5tsj28KaWHht.jpg)
/rtv/media/media_files/2025/03/14/bQIZY76AAwfHy2IVaKps.jpg)