Morocco: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?
పశ్చిమ ఆఫ్రికా మౌరిటానియా నుంచి 86 మంది వలసదారులతో స్పెయిన్ బయలుదేరిన పడవ మొరాకో సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 50 మంది నీటిలో గల్లంతు కాగా, 36 మందిని కాపాడినట్లు తెలిపారు. మృతి చెందిన వారిలో 40 మందికి పైగా పాక్ పౌరులు ఉన్నట్లుగా సమాచారం.
/rtv/media/media_files/2025/01/19/NJuShpWFBdqtTxjdBKQB.jpg)
/rtv/media/media_files/amFxMEEREhaCqcTNWoku.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/morocco-jpg.webp)