Mohul Choksi: ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మోహుల్ ఛోక్సీ విదేశాలకు పారిపోయాడు. ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని తెలిసింది. తాజాగా ఇదే విషయాన్ని బెల్జియం ప్రభుత్వం ధ్రువీకరించింది.