Indian railway: దేశంలో రైల్వే సేవలు లేని రాష్ట్రం!
దేశంలో సిక్కిం రాష్ట్రానికి ఇప్పటి వరకు రైల్వే సేవలు లేవు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్న ఇప్పటి వరకు సేవలు లేకపోవటం గమనార్హం.కాని ప్రధాని మోదీ ఈ కార్యానికి డిసెంబర్ లో శ్రీకారం చుట్టారు.
దేశంలో సిక్కిం రాష్ట్రానికి ఇప్పటి వరకు రైల్వే సేవలు లేవు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్న ఇప్పటి వరకు సేవలు లేకపోవటం గమనార్హం.కాని ప్రధాని మోదీ ఈ కార్యానికి డిసెంబర్ లో శ్రీకారం చుట్టారు.
'నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. ప్రధాని మోదీకి మీరు వేసే ఓటు' అంటూ ముద్రించిన నందికంటి వారి పెళ్లి కార్డు వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లాలో సాయికుమార్, మహిమ రాణి పెళ్లి ఏప్రిల్ 4న నిర్ణయించారు. అయితే, పెళ్లి కార్డుపై వినూత్నంగా మోదీకి ఓటు వేయండని ప్రింట్ చేయించారు.
పవన్ కళ్యాణ్ స్పీచ్ను మధ్యలో అడ్డుకున్నారు ప్రధాని మోడీ. సభకు వచ్చిన కొందరు కార్యకర్తలు కరెంటు పోల్స్ ఎక్కడంతో.. అది గమనించిన మోడీ.. పవన్ స్పీచ్ అడ్డుకొని వారు వెంటనే కిందికి దిగాలని కోరారు. అలా ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు.
చిలుకలూరిపేటలో టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ క్రమంలో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
కాంగ్రెస్ కు దేశాన్ని నాశనం చేయడానికి ఐదేళ్లు చాలని ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశ వ్యాప్తంగా 400కు పైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురిని ప్రకటించింది.
లోక్ సభ ఎన్నికల ముందు CAAను కేంద్రం అమలు చేయడంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదొక మురికి ఓటు బ్యాంక్ రాజకీయమంటూ విమర్శించారు. వలసదారులకు పౌరసత్వం ఇస్తే దేశ పౌరుల ఉద్యోగాల పరిస్థితేంటని ప్రశ్నించారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.