LAC Row : చైనా వంకరబుద్ది..ప్రధాని మోదీ అరుణాచల్ పర్యటనపై అక్కసు.!
అరుణాచల్ ప్రదేశ్ లో గత శనివారం ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై చైనా తన అక్కసును వెళ్లగక్కింది. జాంగ్ నన్ ప్రాంతం తమదని.. భారత్ వేస్తోన్న అడుగులు మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్ కంట్రీ పేర్కొనడం గమనార్హం.