Modi Maldives visit: మాల్దీవ్, భారత్ స్నేహం చూసి.. చైనా కళ్లు మండుతున్నాయ్!
మాల్దీవులు స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 2రోజుల పర్యటన కోసం జూలై 25న అక్కడికి చేరుకున్నారు. ఆయనకు అక్కడ భారీ కటౌట్లు ఏర్ఫాటు చేశారు. మల్దీవ్ అలాగే రోడ్ల వెంట త్రివర్ణ పతాకాలు పెట్టారు. ఇదంతా చైనా జీర్ణంచుకోలేకపోతుంది.