తెలంగాణహైదరాబాద్ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్ సేవలు: కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ను సందర్శించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. By B Aravind 20 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషనలో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు. By Bhavana 20 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad: నగర వాసులకు అలర్ట్..ఈ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు! హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల లో ప్రయాణించేవారికి ఓ ముఖ్య గమనిక.. ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. By Bhavana 25 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad : నేడే ఘట్కేసర్–లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం! ఘట్ కేసర్ -లింగంపల్లి వరకు వెళ్లే ఎంఎంటీఎస్ రైలు సర్వీసు నేడు మొదలుకానుంది. ఉదయం 10.30 గం. లకు ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు రైల్వే డీఆర్ఎం భరతేశ్కుమార్ జైన్ తెలిపారు. దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 05 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMMTS Trains: నగరవాసులకు శుభవార్త...రూ. 5టిక్కెట్ తో 22కి.మీల హైస్పీడ్ జర్నీ..!! సనత్ నగర్ మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైన్ పూర్తయ్యింది. సనత్ నగర్ , మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. 22కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.5 టిక్కెట్ తో హైస్పీడ్ జర్నీ అందుబాటులోకి రానుంది. By Bhoomi 14 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణMMTS: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏ రూట్లలో అంటే? హైదరాబాద్ నగర వాసులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో అతి త్వరలో 4 ఎంఎంటీఎస్ ను పరుగులు పెట్టించనున్నట్లు వెల్లడించింది. By Bhavana 07 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn