ఎమ్మెల్యేలకు స్పీకర్ రఘురామ వార్నింగ్ | Deputy Speaker Raghurama Warning To MLAs | RTV
తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సీఐడీ విజయపాల్, డాక్టర్ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రఘురామ రాజుపై జగన్ రాజద్రోహం కేసు ఎందుకు పెట్టించారు. ఆయన చేసిన నేరం ఏమిటి? జగన్ నిజంగానే మూర్ఖుడా? పార్టీలు మారుతారనే నెపంతోనే రామరాజును చంద్రబాబు నమ్మట్లేదా? RTVతో రఘురామరాజు సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
మాజీ సీఎం జగన్ గురించి ఇకపై తాను వ్యక్తిగతంగా మాట్లాడబోనని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ స్పష్టం చేశారు. ఇక వైసీపీ పైన ప్రజల దృష్టి ఉండదని.. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా.. ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారని అన్నారు.