Warangal MGM : నాలుగు రోజుల పసిగుడ్డును పీక్కుతిన్న కుక్కలు.. వరంగల్ లో దారుణం!
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసిగుడ్డును కుక్కలు పీక్కుతిన్నాయి. జనం రద్దీగా తిరిగే ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డు ముందే ఈ ఘటన జరగడం దారుణం. అయితే కుక్కలు ఆ చిన్నారి మృతదేహన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయి అనేది మాత్రం తెలియరాలేదు