Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు!
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు.
Chiranjeevi : 'ఇంద్ర' మూవీ టైం లో చిరంజీవి ఏజ్ ఎంతో తెలుసా?
'ఇంద్ర' మూవీకి సంబంధించి నెట్టింట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మూవీ టైమ్ లో చిరు ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంద్ర 2002 లో వచ్చింది. ఆ టైంలో చిరుకి 47 ఏళ్ళు. అంటే ఇప్పటి హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏజ్ తో సమానమన్న మాట.
Indra : తగ్గని మెగాస్టార్ క్రేజ్.. ఇంద్ర రీరిలీజ్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులు!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి రీ రిలీజ్ అయిన 'ఇంద్ర' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఓ ఊపు ఊపుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ట్వీట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇంద్ర మూవీని చూసేందుకు వెళ్లే వారి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
రీ రిలీజ్ కి రెడీ అయిన మరో మెగా బ్లాక్ బస్టర్.. ఫ్యాన్స్ కి పండగే..!
చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటైన 'శంకర్ దాదా MBBS రీ రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 22 చిరు బర్త్ డే కానుకగా ఈ మూవీ రీ రిలీజ్ కానుంది . జీఆర్కే పిక్చర్స్ సంస్థ రీరిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Indra : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'ఇంద్ర' రీ రిలీజ్ వాయిదా?
'ఇంద్ర' మూవీ రీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. చిరు బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురైనట్లు సమాచారం. ఆగస్టు15న మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతుండటంతో 'ఇంద్ర' రీ రిలీజ్ ను పోస్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది.
Chiranjeevi : కేరళ బాధితులకు అండగా చిరు.. సీఎంకు స్వయంగా చెక్ అందజేత!
మెగాస్టార్ చిరంజీవి కేరళ బాధితులకు కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు తాజాగా కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ను కలిసి కోటి రూపాయల చెక్ ను అందజేశారు.
Chiranjeevi: వయనాడ్ బాధితులకు అండగా మెగాస్టార్.. కోటి రూపాయల విరాళం
కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు తమ వంతు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.1 కోటి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.
Chiranjeevi : లండన్ వెకేషన్ లో మెగా ఫ్యామిలీ.. మనవరాలు క్లింకార ఫేస్ రివీల్ చేసిన చిరు..!
చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు బయలుదేరారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్లో విహరిస్తున్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఫొటోలో క్లింకారా ఫేస్ కొంచం కనిపించింది. ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది.
/rtv/media/media_files/yqLHaqSADJBtFYpzfspc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-43-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T185039.915.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-04T151014.555.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-48-6.jpg)