Chiranjeevi: వయనాడ్ బాధితులకు అండగా మెగాస్టార్.. కోటి రూపాయల విరాళం
కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు తమ వంతు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.1 కోటి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.