Meerut Murder case: జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్
మీరట్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ముస్కాన్, సాహిల్ చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సాహిల్ భోజనం కూడా చేయడం లేదు. ముస్కాన్ మాత్రం తీవ్రంగా బాధపడుతుంది. సాహిల్ జైలు అధికారులు డ్రగ్స్ డిమాండ్ చేశాడని తెలుస్తోంది.