MH: డ్రగ్స్ ఇచ్చి వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన క్లాస్ మేట్స్
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమతో పాటూ చదువుకున్న అమ్మాయిని స్నేహితులే కాటేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ రేప్ చేశారు. బాధితురాలికి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ 22 ఏళ్ళు లోపువారే .
షేర్ చేయండి
Neet Ug Exam : నేడు నీట్ యూజీ..30 నిమిషాలకు ముందే...
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ఆదివారం జరగనుంది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
షేర్ చేయండి
Crime News : కిర్గిస్థాన్లో విషాదం.. జలపాతంలో పడి ఏపీ విద్యార్థి మృతి
కిర్గిస్థాన్లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన దాసరి చందు(21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. చందు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/04/26/0I3ynqtOnf0ZwDCt1yOT.jpg)
/rtv/media/media_files/2025/05/04/GjWTBtBWB6UfEbXtWmtq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chandu-jpg.webp)