Crime News : కిర్గిస్థాన్లో విషాదం.. జలపాతంలో పడి ఏపీ విద్యార్థి మృతి
కిర్గిస్థాన్లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన దాసరి చందు(21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. చందు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు.