BIG BREAKING: నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి
నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మాడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.
నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మాడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.
చత్తీస్గఢ్లో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న‘ఆపరేషన్ కగార్’ మావోయిస్టులను భయపెడుతోంది. ఏడాది కాలంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. వారిలో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులు హతమయ్యారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ మెరుపు దాడి చేశారు. సుక్మా జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ స్థావరాన్ని భద్రపరుస్తుండగా నక్సల్స్తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవన్లలు గాయపడ్డారు.
మావోయిస్టు మల్లయ్య డె*డ్ బాడీ భద్రం..! | High Court Shocking Decision On Maoist Encounter | Maoists Madhu alias Mallaiah Dead Body gets handed over to His Relatives | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV