నేషనల్మణిపూర్ లో ఆగని హింస.... 24 గంటల్లో ఆరుగురు మృతి....! మణిపూర్లో చెలరేగిన హింస ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఆరుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. చురచాంద్ పూర్ నుంచి వచ్చిన వాళ్లే ఈ ఘటనకు కారణమని అధికారులు తెలిపారు. By G Ramu 06 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుమణిపూర్ అల్లర్లపై కవిత స్ట్రాంగ్ రియాక్షన్.. మీరే బాధ్యులంటూ విమర్శలు..!! మణిపూర్ హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మణిపూర్ ఘటనలను ప్రభుత్వ ప్రాయోజిత హింసగా పేర్కొన్నారు. బీజేపీ విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ...ఓట్లకోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. శనివారం శాసనమండలిలో రాష్ట్రంలో గిరిజన సంక్షేమం-పోడుపట్టాల పంపిణీ అంశంపై కవిత మాట్లాడారు. By Bhoomi 06 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ఆగని మణిపూర్ హింస..అర్థరాత్రి దాడి..ముగ్గురి మృతి! మణిపూర్లో హింసకు తెరపడడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. బిష్ణుపూర్ జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన తాజా హింసాకాండలో తండ్రీకొడుకులు సహా ముగ్గురు చనిపోయారు. By Bhavana 05 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్పార్లమెంట్లో గందరగోళం...మోదీ సర్కార్కు ఇండియా కూటమి మధ్యే మార్గం ద్వారా పరిష్కారం...!! మణిపూర్ అంశం...పార్లమెంట్ వర్షకాల సమావేశాలను ముందుకు సాగనివ్వడం లేదు. ఈ తరుణంలో సభలో ఎలాంటి గందరగోళం లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ఇండియా ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. By Bhoomi 04 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్రాష్ట్రపతిని కలిసిన విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు.... ఆ అంశంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి...! Opposition leaders meet President Droupadi Murmu seek her intervention to restore peace in manipur/రాష్ట్రతిని కలిసిన ‘ఇండియా’ కూటమి సభ్యులు By G Ramu 02 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్లోక్ సభ రేపటికి వాయిదా....అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..! Lok Sabha Adjourned Till 2 PM Amid Sloganeering By Oppn MPs / లోక్ సభ రేపటికి వాయిదా....అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..! By G Ramu 02 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ఇంత నిర్లక్ష్యమా? మణిపూర్ ఘటనలో పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం...!! మణిపూర్ వైరల్ వీడియోపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ సంఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది. మే 4న మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జరిగినప్పుడు, మే 18న ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. By Bhoomi 01 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ఇలాంటి వాళ్లతో కష్టమే..ప్రతిపక్ష ఎంపీలకు చురకలంటించిన కేంద్రమంత్రి...!! మణిపూర్ సమస్యపై చర్చించకుండా ఎందుకు పారిపోతున్నారని ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. బెంగాల్ హింసను పక్కదారిపట్టించేందుకే ప్రతిపక్ష ఎంపీల మణిపూర్ అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం పార్లమెంటులో మణిపూర్పై జరిగే చర్చలో పాల్గొని తమ అనుభవాలను కూడా పంచుకోవాలని కోరుతున్నాను అని అన్నారు. మహిళలు హింసను ఎదుర్కొన్న బెంగాల్ ను కూడా ప్రతిపక్ష ఎంపీలు సందర్శించాల్సిందని దుయ్యబట్టారు. ఇండియా కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన 20 మందినేతలు జూలై 29న మణిపూర్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను అంచనా వేసింది. By Bhoomi 31 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్మణిపూర్ అంశంపై అధినాయకత్వానికి కట్టుబడి ఉంటా కేంద్ర కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో గ్రామ దేవత గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె.. అధినాయకత్వానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు By Karthik 30 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్అధికారం కోసం మణిపూర్లో మంటలు : BJP,RSSపై రాహుల్ ఫైర్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు. By Shareef Pasha 27 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్రాజీనామాకు ససేమిరా,మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికి తిరస్కరించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల దృష్ట్యా పదవి నుంచి దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్ప తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు.కేంద్ర నాయకత్వం ఆదేశించినప్పుడే ఈ చర్య తీసుకుంటానని మణిపూర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాజీనామా చేయాలని తనను పార్టీ కోరలేదన్నారు.రాష్ట్రంలో అశాంతికి అక్రమంగా వస్తున్న శరణార్థులు,మాదక ద్రవ్యాలను దొంగరవాణా చేస్తున్న స్మగ్లర్లే కారణమని ఆయన అన్నారు.గత మూడు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. By M. Umakanth Rao 26 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorizedఆగని హింస బస్సులకు, ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు! మణిపూర్ లో దుండగలు మరోసారి రెచ్చిపోయారు. మణిపూర్ లో చెలరేగిన మంటలు ఇప్పుడప్పుడే ఆరే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మోరే జిల్లాలో దుండగులు ఎన్నో ఇళ్లకు నిప్పు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని బస్సులను కూడా తగలబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. By Bhavana 26 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn