ఇంద్రకీలాద్రిపై నేటి భవానీ దీక్షలు ప్రారంభం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది కార్తీక మాసంలో ఈ భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయి. మొత్తం 40 రోజుల పాటు భక్తులు దీక్షలో ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిక కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
/rtv/media/media_files/2025/05/03/AtikZIpPlxytJUxX7kVK.jpg)
/rtv/media/media_files/2024/11/11/eUc28Lk2UcP73v1Pnn05.jpg)
/rtv/media/media_files/Eg8qDxLA8doZnfGTnVmY.jpg)