మైదా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త!
డైలీ మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, జీర్ణసమస్యలు, డయాబెటిస్, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
డైలీ మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, జీర్ణసమస్యలు, డయాబెటిస్, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
వండిన తర్వాత పిండిని తింటే.. అది సులభంగా కడుపులో కరిగిపోతుంది. పిండి పేగులకు అంటుకోవడమన్నది అపోహ మాత్రమే. అయితే పిండితో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినేప్పుడు వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినాలి. ఇక పిండి ఎక్కువ తినడం మంచిది కాదు. అనేక రోగాలు వస్తాయి.