మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మూడో జాబితా విడుదల
బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల చేసింది. అలాగే నాందేడ్ లోక్సభ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఈ మూడో జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు.
బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల చేసింది. అలాగే నాందేడ్ లోక్సభ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఈ మూడో జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు.
మేఘా ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో UBT శివసేన ఎమ్మెల్యే అనిల్ పరబ్.. మేఘా ఇంజినీరింగ్ అవినీతిని ప్రస్తావించారు. పూణే రింగ్రోడ్ టెండర్లు వాస్తవ ధర కంటే 40 శాతం ఎక్కువగా కేటాయించారని ఆరోపణలు చేశారు.