Rajasthan Kota : శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. 14 మంది చిన్నారులు.!
మహాశివరాత్రి పర్వదినాన రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ కోటలో మహాశివరాత్రి ఊరేగింపు జరుగుతున్న సమయంలో 14 మంది చిన్నారులు కరెంట్ షాక్కు గురయ్యారు. అందులో ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉందని రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు.