Lottery: రాత్రికి రాత్రే రూ. 10 కోట్ల జాక్ పాట్.. ఈ దంపతులు ఏం చేశారో తెలిస్తే షాకే..!
క్రెయిగ్, కరెన్ మిచెల్ అనే జంటకు నేషనల్ లాటరీలో జాక్పాట్ గెలుచుకున్నారు. 53 ఏళ్ల వయసులో ఈ జంటకు రూ. 10 కోట్లు లభించింది. అయితే, ఈ జంట వచ్చిన డబ్బును అస్లసు ఖర్చు చేయబోమని, విలాసాలకు వినియోగించబోమని తెలిపారు. ఆ డబ్బుతో వీరు ఒక్క బెడ్ షీట్ మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా తాము రోజూలాగే జీవిస్తామని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/06/06/kkeMuwTdTEwMWKoRisap.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Lottery-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Screenshot-2023-07-29-152236.png)