HYDRABAD: 40 ఏళ్లలో ఏ హిందువు కూడా ఎంపీగా రాని లోక్సభ స్థానం!
చివరిసారిగా 1980లో హిందూ నాయకుడు ఆ లోక్సభ స్థానంలో గెలిచారు. అప్పటి నుంచి ఈ సీటు ఒకే కుటుంబంలో ఉంది. తండ్రి 20 ఏళ్లుగా ఎంపీ, ఇప్పుడు కొడుకు 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ సారైనా లెక్క మారేనా?