Congress Party : ఏపీ(Andhra Pradesh) లో కాంగ్రెస్ పార్టీ లోకసభ(Lok Sabha) అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal) ఆదివారం విడుదల చేశారు. ఏపీకి సంబంధించిన తొలి జాబితాలో 6, రెండో జాబితాలో 5స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..AP News : ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ జాబితా విడుదల..9 మంది అభ్యర్థులు వీరే.!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు.
Translate this News: