Arvind Kejriwal: ఇదొక మురికి ఓటు బ్యాంకు రాజకీయం.. సీఏఏ పై కేజ్రివాల్!
లోక్ సభ ఎన్నికల ముందు CAAను కేంద్రం అమలు చేయడంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదొక మురికి ఓటు బ్యాంక్ రాజకీయమంటూ విమర్శించారు. వలసదారులకు పౌరసత్వం ఇస్తే దేశ పౌరుల ఉద్యోగాల పరిస్థితేంటని ప్రశ్నించారు.