CM Revanth Reddy: మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు..వేదిక వివరాలివే.!
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 15వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంవోను సీఎం ఆదేశించారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం ముస్లీం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు.