BIG BREAKING: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం నిర్మించిన గూడారాల్లో మంటలు చెలరేగడంతో భక్తులంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సివుంది.