KTR: మోదీ.. మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి.. కేటీఆర్ సంచలన పోస్ట్!
పర్యావరణంపై ప్రధానిగా మెదీ తన బాధ్యత, చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. కంచగచ్చిబౌలి భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు.