కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. | Stones A**ttack On Kumbh Mela Train | RTV
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.
కుంభమేళాలో అఖాడాల ప్రస్తావన లేకుండా ఉండదు. ఈ అఖాడాలు లేకుండా కుంభమేళాను ఊహించుకోలేం. ఈ అఖాడాల సాధువుల వల్ల కుంభమేళా ఎంతో వైభవంగా జరుగుతుంది. అసలు అఖాడాలు అంటే ఏంటి? వాటి చరిత్ర ఏంటి ఈ స్టోరీలో!
సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. తొలి రోజే త్రివేణీ సంగమంలో కోటిన్నర మంది స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరగనుంది. అక్కడికి వచ్చే భక్తులు ఆ ప్రాంత వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో ఐఎండీ స్పెషల్ పేజీని రూపొందించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.