Kotha Prabhakar Reddy: అంబులెన్సులో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి!
తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ అంబులెన్సులో వచ్చి దుబ్బాక ఆర్వో ఆఫీసులో నామినేషన్ వేశారు.