క్రైం Crime News: హోలీ పండుగ రోజు విషాదం.. నలుగురు గల్లంతు..! హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. ఫోన్లు, దుస్తుల ఆధారంగా యువకులు సంతోష్, కమలాకర్, సాయి, ప్రవీణ్గా గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. By Jyoshna Sappogula 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn