Kishan Reddy: ఆ సినీ తారల ఫోన్లన్నీ ట్యాప్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో రాజకీయ నాయకులే కాదు.. సినీ నటులు, వ్యాపారులు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు.