త*గలబెట్టేస్తాం.. || BJP MLA Raja Singh Mass Warning To CM Revanth Reddy || BJP vs Congress || RTV
ఇకపై చిల్లర రాజకీయం చేయనని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు మరోసారి BJP పాలిటిక్స్ లో చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా బీజేపీ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందా? అన్న చర్చ సాగుతోంది.