Kadapa: కడపలో ఫ్లెక్సీల రగడ.. స్టేషన్ ఎదుట జనసైనికుల ఆందోళన
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరులో ఫ్లెక్సీల రగడ నెలకొంది. తమ పార్టీ ప్లెక్సీలు చించివేయడంతో జనసైనికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.