Kadapa: గొర్రెల కొనుగోలు విషయంలో మొదలైన గొడవ పోలీసుల ప్రాణాలమీదకొచ్చింది. మూగజీవాలను కొన్న వ్యక్తులు డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు కంప్లైట్ ఇచ్చారు. దీంతో వారికి న్యాయం చేసేందుకు వెళ్లిన రక్షక భటులపై పలువురు వ్యక్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం వైయస్ఆర్ జిల్లా మైదుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
పూర్తిగా చదవండి..Nalgonda:పోలీసుల ప్రాణాలమీదకొచ్చిన గొర్రెల పంచాయితీ..ఎస్ఐపై దాడి!
గొర్రెల కొనుగోలు పంచాయితీ పోలీసుల ప్రాణాలమీదకొచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణకు వెళ్లిన నల్గొండ జిల్లా చెన్నంపేట ఎస్ఐ సతీష్తోపాటు సిబ్బందిపై వెఎస్ ఆర్ జిల్లా చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది.
Translate this News: