'అలా చేయడం ఇష్టం లేదు'..తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం
జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. జస్టిస్ ఖన్నా రోజూ చేసే మార్నింగ్ వాక్ను పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.