Jogulamba Gadwala: బీఆర్ఎస్ నాయకులపై డీకే స్నిగ్థారెడ్డి ఫైర్
బండ్ల జ్యోతిమ్మ చేసిన వ్యాఖ్యలపై డీకే స్నిగ్ధారెడ్డి స్పందిచారు. గత ఎన్నికలో అన్ని అబద్ధాలు చెప్పి ప్రచారం చేసింది మీరు అని ఆమె మండిపడ్డారు. అన్ని తప్పుడు మాటలు మాట్లడుతుంటే ఒక్కసారి కూడా ఖండిచలేదని డీకే అరుణ కుతూరు అన్నారు. మేము ఏ తప్పు చేయలేదని స్నిగ్ధారెడ్డి స్పష్టం చేశారు. పాముకు పాలు పోస్తున్నారు?. వాడిని ఇంట్లోరానివ్వొద్దని నాన్నమ్మ చెప్పిందని ఆమె వ్యాఖ్యనించారు.