గవర్నర్తో రేవంత్ భేటీ | CM Revanth Meets Governor| RTV
గవర్నర్తో రేవంత్ భేటీ | CM Revanth Meets Governor| Telangana CM Revanth Reddy meets Governor Jishnu Dev Varma at Rajbhavan and sudden visit paves the ways to interesting Discussions | RTV
గవర్నర్తో రేవంత్ భేటీ | CM Revanth Meets Governor| Telangana CM Revanth Reddy meets Governor Jishnu Dev Varma at Rajbhavan and sudden visit paves the ways to interesting Discussions | RTV
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంచి మనసు చాటుకున్నారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. తన నిధుల్లో నుంచి రూ.30 లక్షలు రెడ్ క్రాస్ సొసైటికి అందించారు. తక్షణమే వరద సాయం అందించాలని సూచించారు.
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన పూర్వికులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పాలించారు. త్రిపుర నుంచి గవర్నర్ గా నియమించబడ్డ తొలి వ్యక్తి జిష్ణుదేవ్ వర్మే కావడం మరో విశేషం.
తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని రాజ్భవన్ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే జిష్ణుదేవ్ను గవర్నర్గా నియమించారు. ఆయనతో పాటూ మరో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది.