ఐదేళ్ల తర్వాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్పింగ్
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది.
చైనాలోని గన్సు ప్రావిన్స్లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆలౌట్ ఆపరేషన్ కు ఆదేశాలు జారీ చేశారు.