AP Elections 2024 : మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్
టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.