BREAKING : మరో సీటు ప్రకటించిన జనసేన.. అభ్యర్థి ఎవరంటే?
విశాఖపట్నం సౌత్ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను పవన్ ప్రకటించారు. మొదట విశాఖ సౌత్ టీడీపీకి ఇచ్చి.. భీమిలీ టికెట్ తీసుకోవాలని భావించింది జనసేన. అయితే టీడీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విశాఖ సౌత్ నుంచే పవన్ అభ్యర్థిని ప్రకటించారు.