AP: నేడు జనసేనలోకి వైసీపీ కీలక నేతలు
AP: ఈరోజు జనసేనలో వైసీపీ కీలక నేతలు చేరనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పార్టీలో చేరనున్నారు.
Janasena Party : జనసేనలోకి కీలక నేతలు..పవన్ వ్యూహం ఇదేనా?
ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఒకొక్కరే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు.వాళ్ళందరూ జనసేనలో జాయి అవుతున్నారు.దీనికి కారణం టీడీపీలో ఛాన్స్ లేకపోవడమా లేక జనసేనలో చేరితే నెక్స్ట్ టైమ్ పదవులు దక్కుతాయన్న ఆశా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
Pawan Kalyan: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్ ఎదుట మహిళ ఆవేదన!
తన కొడుకుని స్నేహితులే చంపి రోడ్డుపై పడేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా విన్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
Janasena Party: కూటమిలో జనసేనకు కీలక శాఖలు
AP: కూటమిలో జనసేనకు కీలక శాఖలు దక్కాయి. ముగ్గురు మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో ఐదు శాఖలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్కు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ.. కందుల దుర్గేష్ కు టూరిజం, కల్చర్ & సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి.
Janasena Party Symbol: ఎన్నికల వేళ జనసేనకు ఈసీ బిగ్ షాక్
AP: జనసేనకు గాజుగ్లాస్ గుర్తు టెన్షన్ పట్టుకుంది. తాజాగా గాజుగ్లాస్ గుర్తుపై జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తు రిజర్వ్ చేయలేమని ఈసీ తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియ మొదలైందని.. ఇప్పటికే ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు ఈసీ వివరించింది.
BREAKING: జనసేనకు షాక్.. గాజు గ్లాసు గుర్తు రద్దుపై ఏపీ హైకోర్టులో పిటిషన్!
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్న వేళ జనసేనకు షాక్ తగిలింది. జనసేన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలన్న RPC పార్టీ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించనుంది. గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్. మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.