Breaking: జగన్కు చెక్.. సచివాలయంలో హార్డ్డిస్క్లు స్వాధీనం
అమరావతిలోని సచివాలయంలోని ఐటీ విభాగంలో కంప్యూటర్ల నుంచి డేటా డిలేట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లు, ఇతర ఉపకరణలను తనిఖీ చేశారు. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు.