Israel: ఇజ్రాయెల్ బస్సుల్లో పేలుళ్లు..ఉగ్రవాదుల పనేనా?
వరుస పేలుళ్లు ఇజ్రాయెల్ ను వణికించాయి. అక్కడి బాట్ యామ్ సిటీలో మూడు బస్సుల్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ పని చేసింది పాలస్తీనా ఉగ్రవాదులేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.